Print News
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వసంత కాలని లో వేంచేసియున్న నాగలక్ష్మిఅమ్మవారి 12 వ వార్షికోత్సవం సందర్భంగా కోగంటి బాబు గారు స్థానిక నేతలు ఆలయ ధర్మకర్తలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందచేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నన్నపనేని లక్ష్మీ నారాయణ దంపతులు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
Leave a Reply
Cancel ReplyRelated News
VOTE FOR CHAMPION

Who is the world cup winner of 2023
35%
11%
31%
17%
2%
4%
0%
Recent News
Get Latest News
Subscribe to our newsletter to get the latest news and exclusive updates.
Top Categories
-
ఆంధ్రప్రదేశ్
7
-
సినిమా
1
-
అంతర్జాతీయం
0
-
జాతీయం
0