కంచికచర్ల పట్టణం లో ప్రధాన కూడలిలో ఎస్‌ఐ రాజు వాహనాల తనిఖీలు
News Image

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ కారు నడిపేవారు సీట్‌ బెల్ట్‌ ధరించాలన్నారువాహనాలకు సంబంధించి తీసుకోవాలని ట్రాఫిక్‌ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారుఆటో నడిపేవారు ప్రయాణికులను పరిమితికి ఎక్కించరాదని, సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారుద్విచక్ర వాహనాలు పై త్రిబుల్ రైడింగ్ చేయొద్దని,మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని, పరిమితికి మించిన వేగంతో వెళ్ళవద్దని సూచించారు శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారుఈ తనిఖీలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.