బి ఎస్ హెచ్ న్యూస్ : కామారెడ్డి డిస్ట్రిక్ట్ రిపోర్టర్ శంకర్
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ నర్సింగరావు పల్లి గ్రామంలో ఉర చెరువు లో ఉన్న శిఖంలో గల బోర్లు తీస్తుండగా టిఆర్ఎస్ నాయకులు దాడి చేస్తున్నారు దీనిపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు సబ్ కలెక్టర్ ఎస్సై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.