
బి ఎస్ హెచ్ న్యూస్: నిజాంసాగర్ మండల్ రిపోర్టర్ శంకర్ ఏప్రిల్ 05
నిజాంసాగర్ మండల్ బ్రాహ్మణపల్లి గ్రామంలో స్వతంత్ర సమరయోధులు మాజీ కేంద్ర మంత్రివర్యులు బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతిని గ్రామ పంచాయతీ సెక్రెటరీ తుకారం పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి చిరంజీవి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బుగ్గని సాయిలు టీచర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.